Sunday, 26 July 2026 09:56:20 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

అయ్యప్ప స్వామి ఆలయం లో మండలం రోజులు నిర్వీజ్ఞం గా అన్నదానం

సహాయ సహకారం అందించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదములు తెలుపుతున్న శ్రీ అయ్యప్ప స్వామి చారిటీ ట్రస్టు

Date : 08 January 2026 06:07 PM Views : 277

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - జనవరి 08 : పుంగనూరు పట్టణంలోని కోనేటి వద్ద ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో దీక్ష చేసిన అయ్యప్ప స్వాములకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం గురువారం విజయవంతంగా ముగిసింది. శ్రీ అయ్యప్ప స్వామి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అన్నదాన కార్యక్రమం సుమారు 41 రోజులపాటు నిరంతరాయంగా కొనసాగింది. ఈ సందర్భంగా గురుస్వామి సుబ్బన్న స్వామి మాట్లాడుతూ, గత 15 సంవత్సరాలుగా శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో అయ్యప్ప స్వాముల దీక్షా కాలంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్విరామంగా నిర్వహిస్తూ వస్తున్నామని తెలిపారు. సుమారుగా నిత్యం వందలాదిమంది స్వాములు ప్రజలు పాల్గొని ఈ అన్నప్రసాదాన్ని స్వీకరిస్తూ వస్తున్నారని ఆయన అన్నారు, అదేవిధంగా భక్తులు మరియు ఆలయ ధర్మకర్త కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు సహాయ సహకారాలతో కొనసాగిస్తున్నామని ఆయన పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో రోహిత్ రెడ్డి, గురుస్వామి గోవిందు, సుబ్రి, పిచ్చండి, అభినయ రెడ్డి, హరి, రవి అయ్యప్ప స్వాములు, తదితరులు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :