Sunday, 26 July 2026 09:53:36 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

ప్రపంచ వృక్ష ప్రేమికుడు ముత్తు సెల్వన్ కు ప్రశంసలు

Date : 12 January 2026 07:51 PM Views : 195

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 12 : పర్యావరణ కాలుష్యం నివారణ కోసం ఓ యువకుడు ప్రపంచ యాత్రకు శ్రీకారం చుట్టి సోమవారం తంబళ్లపల్లె లో ప్రవేశించాడు. తమిళనాడుకు చెందిన ముత్తు సెల్వన్ 2021 పర్యావరణ పరిరక్షణతో మొక్కలు పెంచాలని 11, 11,111 మొక్కలు నాటే లక్ష్యంతో సమాజ చైతన్యం కోసం జాతీయ జెండాతో సైకిల్ పై ప్రపంచ యాత్రకు శ్రీకారం చుట్టాడు.ఈ యాత్ర 2028 లో ముగించి దేశ ప్రధానిని కలవనున్నట్లు ముత్తు సెల్వం తెలిపారు.భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచి పర్యావరణానికి సహకరించాలని విస్తృత ప్రచారంలో భాగంగా ఆయన ప్రపంచ యాత్రలో భాగంగా ఇప్పటికే బర్మా, బంగ్లాదేశ్, నేపాల్ దేశాలు యాత్ర ముగించుకొని ఇండియాలోని 23 రాష్ట్రాలు 44 కిలోమీటర్లు 10483 రోజులు చుట్టి 580 జిల్లాల మీదుగా పర్యావరణం లో భాగంగా మొక్కలు పెంచాలని పాఠశాలలు, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించుకుంటూ అలుపెరగని సాహస యాత్ర కొనసాగిస్తున్నాడు. ఈ సందర్భంగా తంబళ్లపల్లెలో స్థానిక ప్రజలు, విద్యార్థులు ఆయనకు ఘన స్వాగతం పలికి ప్రత్యేకంగా అభినందించారు. ముత్తు సెల్వం సైకిల్ యాత్ర దిగ్విజయంగా కొనసాగాలని ఆకాంక్షించి సాగనంపారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :