నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 19 : అన్నమయ్య జిల్లా లో రెవిన్యూ సమస్యలు అధికంగా ఉండటం తో కలెక్టర్ నిషాంత్ కుమార్ పి.జి.ఆర్.యస్. లో విన్నుతంగా రెవిన్యూ క్లినిక్ ను ప్రారంభించిన కలెక్టర్. నేటి రెవిన్యూ క్లినిక్ లో 5 కౌంటర్లు తో కొన్ని సమస్యలకు ఒక కౌంటర్ చొప్పున 5 కౌంటర్ల లను ఏర్పాటు చేసి పరిస్కారం చూపుతున్న రెవిన్యూ శాఖ రీ సర్వే సమస్యలు, ఎఫ్ లైన్ సమస్యలు, ఆన్ లైన్, అండగల్, రీ సర్వే సమస్యలు, మ్యుటేషన్, 1బి. సమస్యలు, అసైన్మెంట్, డి. కే. టి. భూముల సమస్యలు, ఇతర సమస్యలకు ఒక కౌంటర్ చొప్పున ప్రజా సమస్యలకు పరిస్కారం చూపుతున్న కలెక్టర్.
Admin
Namitha News