Monday, 27 July 2026 02:43:14 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

బి.కె.పల్లి మస్జిద్-ఎ- ముకద్దాస్ లో ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్న నిసార్ అహమ్మద్

Date : 26 December 2025 04:54 PM Views : 152

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె టౌన్ బి‌కె.పల్లి మస్జిద్-ఎ- ముకద్దాస్ లో ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్న మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిసార్ అహమ్మద్.... పవిత్ర శుక్రవారం ప్రతి ముస్లిం మసీదులో నిర్వహించే ప్రార్థనలలో పాల్గొని ఆధ్యాత్మిక చింతన పెంచుకోవడం, పరోపకారం, దానధర్మాలు సమజ హితం కోసం పాటుపడే విధంగా సన్మార్గంలో నడవడం అల్లాహ్ కు ప్రియమైనదని మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిసార్ అహమ్మద్ పేర్కొన్నారు. శుక్రవారం మదనపల్లె నియోజకవర్గం మదననపల్లె టౌన్ బికే.పల్లి 2 వ వార్డు మస్జిద్-ఎ- ముకద్దాస్ లో ప్రత్యేక ప్రార్థనలలో మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిసార్ అహమ్మద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిసార్ అహమ్మద్ కు స్దానిక ముస్లింలు ఘన స్వాగతం పలికారు. పెద్ద సంఖ్యలో హజరైన ముస్లింలు నిసార్ అహమ్మద్ ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ముస్లిం మతపెద్దలు సాదర స్వాగతం పలికి ప్రార్థనలు చేపట్టారు. ప్రార్థనల అనంతరం నిసార్ అహమ్మద్ స్దానికులతో కలిసి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ‌ఈ ప్రార్థనలలో హనీఫ్, కరీముల్లా, షంషీర్, హనీఫ్, నూరుల్లా, షఫీ, జాఫర్, బావాజన్, అబిద్, యూనస్, నవాజ్ అలీ ఖాన్, నూర్ మొహిద్దీన్, ఫక్రుద్దీన్, జైనుద్దీన్, నాసిర్, ఇలియాస్, హబీబ్, ఫయాజ్, సత్తార్, రియాజ్, షానవాజ్, మసీదు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :