Sunday, 26 July 2026 12:23:36 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

ప్రకృతి వ్యవసాయంతో పెరటి తోటలు అభివృద్ధి - స్పెషల్ ఆఫీసర్ అమరనాథ్ రెడ్డి

Date : 04 January 2026 12:10 AM Views : 225

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 03 : ప్రభుత్వ పాఠశాలల ఆవరణంలో ప్రకృతి వ్యవసాయంతో పెరటి తోటలు పెంచి తద్వారా ఆకుకూరలు, కూరగాయలు పండించి ఆరోగ్యం పెంపొందించుకోవాలని స్పెషల్ ఆఫీసర్ అమరనాథరెడ్డి సూచించారు. శనివారం ఆయన మోడల్ స్కూల్ లో ఏర్పాటుచేసిన ప్రకృతి వ్యవసాయ పెరటి తోటలను పరిశీలించి ప్రిన్సిపాల్ హేమంత్ కుమార్, అధ్యాపక బృందం, సిబ్బందిని అభినందించారు. పాఠశాలలో స్వచ్ఛందంగా ఆకుకూరలు, కూరగాయల పండించే విధానాన్ని పరిశీలించి వారికి పలు సలహాలు సూచనలు చేశారు. అనంతరం విద్యార్థుల విద్యా విధానంపై ఆరా తీసి టెన్త్ క్లాస్ విద్యార్థులు ఇష్టంగా కష్టపడి చదివి మంచి మార్కులు సంపాదించి ఉన్నత స్థాయికి చేరి తల్లిదండ్రులకు, పాఠశాల అధ్యాపకులకు మంచి పేరు తీసుకురావాలని ప్రబోధించారు. ఆయన వెంట ప్రిన్సిపాల్ హేమంత్ కుమార్, ప్రకృతి వ్యవసాయ ప్రతినిధులు రఘు, నిజాం, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :