Sunday, 26 July 2026 08:25:04 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

పెన్షన్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేయండి - ఎంపీడీవో యం వి ప్రసాద్

Date : 01 May 2026 08:09 PM Views : 198

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే01 : తంబళ్లపల్లె మండలంలో వేసవి తాపం దృశ్య సామాజిక పెన్షన్ల పంపిణీ లో సచివాలయ ఉద్యోగులు పెన్షన్లు లబ్ధిదారుల ఇండ్ల వద్దకు వెళ్లి పంపిణీ చేయాలని ఇన్చార్జి ఎంపీడీవో ఎం వి ప్రసాద్ సూచించారు. శుక్రవారం ఆయన మండలంలో సుడిగాలి పర్యటన చేసి పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఇందులో భాగంగా మండలంలోని పలు పంచాయతీలలో ఆయన తోపాటు అధికార పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులతో కలిసి పెన్షన్లు పంపిణీ చేపట్టారు. ఈ పెంచర్ల పంపిణీ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగుల తో పాటు అధికార పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :