Sunday, 26 July 2026 07:38:38 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

దేవిశ్రీ హంతకుడిని కఠినంగా శిక్షించాలి - నిసార్ అహమ్మద్

Date : 28 November 2025 07:43 PM Views : 186

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 28 : అన్నమయ్య జిల్లా బెంగుళూరులో ఇటీవల హత్యకు గురైన దేవిశ్రీ హంతకులను కఠినంగా శిక్షించాలని మదనపల్లె వైసిపి నియోజకవర్గం సమన్వయకర్త నిసార్ అహమ్మద్ డిమాండ్ చేశారు. వైసిపి నాయకులు రెడ్డెప్ప కుమార్తె దేవిశ్రీ బెంగళూరులో హత్యకు గురైన సందర్బంగా శుక్రవారం మండలం లోని చొక్కాండ్లపల్లి గ్రామ పంచాయతీ బిక్కంవారిపల్లిలో దేవిశ్రీ కుటుంబ సభ్యులను సమన్వయకర్త నిసార్ అహమ్మద్ పరామర్శించి వారికి దైర్యం చెప్పారు.అనంతరం నిసార్ అహమ్మద్ మాట్లాడుతూ దేవిశ్రీ హంతకుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.ఎంపి మిథున్ రెడ్డికి ఈ విషయం గురించి చెప్పానని త్వరలో మండల పర్యటన వచ్చినప్పుడు వారి కుటుంబ సభ్యుల కలుస్తానని చెప్పండని తెలిపారని ఆయన అన్నారు. వైసీపీ పార్టీ అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కేశవరెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు భాస్కర్ గౌడ్, గెవన్న, వైస్ ఎంపిపి వెంకటరమణారెడ్డి,గబ్బురి సుదర్శన్ బాబు రెడ్డివీరే గౌడ్, సర్దార్ బాషా కృష్ణప్ప,బిసి నాయకులు తిమ్మయ్య, కృష్ణారెడ్డి, సిపిఐ నాగప్ప, బాలాజీ, ఈశ్వర్ రెడ్డి, పాలు డైరీ విజయ్ గౌడ్,స్వామి, చెంగారెడ్డి, నరసింహులు, నాగార్జున, విఎస్.రెడ్డి, మల్లికార్జునరెడ్డి, చెన్నక్రిష్ణ, శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :