Sunday, 26 July 2026 10:13:26 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

బీహార్ లో బీజేపీ విజయం తో గుర్రంకొండ లో బీజేపీ కార్యకర్తల సంబరాలు

Date : 16 November 2025 12:16 PM Views : 253

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గుర్రంకొండ - నవంబర్ 15: బీహార్ శాసనసభ ఎన్నికల్లో భారతీయజనతాపార్టీ నాయకత్వం లోని ఎన్డీఏ కూటమి అద్భుతమైన మెజార్టీ నమోదు చేసుకున్న నేపథ్యంలో గుర్రంకొండ మండలంలోని బీజేపీనాయకులు ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. గుర్రంకొండ మండల బీజేపీ అధ్యక్షులు రామాంజులు నాయకత్వంలో గుర్రంకొండ బస్టాండ్ వద్ద బాణాసంచా పేల్చిస్వీట్లు పంచుకుంటూ బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి , పారదర్శక పాలనపట్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతున్నదే బీహార్ ఫలితాలు నిరూపించాయన్నారు. ప్రజల ఆశలు నెరవేర్చగల నాయకత్వం మోదీదేనని మరోసారి ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని అన్నారు. ఎన్డీఏ విజయం దేశవ్యాప్తంగా అభివృద్ధికి పునాది వేస్తుందని బీహార్ ప్రజలకు, బీజేపీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆనంద సంభరాల్లో మండల అధ్యక్షులు రామాంజులు, బీజేపీ శ్రీనివాసులు, రెడ్డిముని నాయడు, భారత్ గౌరి హోటల్ శ్రీన, వరద పరసా అమర, మరియు, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :