Sunday, 26 July 2026 01:33:38 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

ఉపాధ్యాయ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా పెద్దపంజాణి జట్టు

Date : 17 December 2025 06:47 PM Views : 142

నమిత న్యూస్ - Andhra Pradesh / చిత్తూరు : చౌడేపల్లి - డిసెంబర్ 17 : చౌడేపల్లి మండలం దుర్గ సముద్రం పంచాయతీ మైదానంలో గత నాలుగు రోజులుగా ఉపాధ్యాయులకు పలమనేరు డివిజనల్ స్థాయిలో క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది ఇందులో భాగంగా చివరి రోజున బుధవారం పుంగనూరు పెద్దపంజాణి మండలాలకు చెందిన ఉపాధ్యాయ టీములు తలపడ్డాయి ఇందులో పెద్దపంజాణి ఉపాధ్యాయ టీము విజయం సాధించింది పలమనేరు డివిజనల్ స్థాయిలో పది టీములు క్రికెట్ టోర్నమెంట్ ఆడగా చివరకు పెద్దపంజాణి మండల ఉపాధ్యాయ క్రికెట్ టీం విజయకేతం ఎగురవేసింది ఎంఈఓ లు కేశవరెడ్డి తిరుమలమ్మ ఆయా మండలాలకు చెందిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :