Sunday, 26 July 2026 02:46:58 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

పేదల ఆరోగ్య ప్రదాత తెలుగుదేశం - ఎమ్మెల్యే షాజహాన్

12మంది లబ్ధిదారుల ఇంటి ఇంటికీ కి వెళ్లి సియంఆర్ఎఫ్ చెక్కులను అందించిన ఎమ్మెల్యే షాజహాన్

Date : 06 May 2026 04:40 PM Views : 145

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 06 : మదనపల్లి పట్టణం, మండలం లోని 12 మంది లబ్ధిదారులు వివిధ రకాల అనారోగ్య సమస్యతో కార్పొరేట్ వైద్యం చేయించుకొన్న లబ్దిదారులు ఆర్థిక భరోసా కు దరఖాస్తు చేసుకోగా వారి వినతులను పరిశీలించిన తెలుగుదేశం ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తుందని వారికి భరోసా కల్పిస్తూ సియం సహాయ నిధి నుండి 12 మంది లబ్దిదారులకు కలిపి 11.75 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడం తో స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ భాష నేడు లబ్దిదరుల ఇంటి ఇంటికీ వెళ్లి స్వయం గా చెక్కులను అందజేసారు. కోళ్ల బైలు, బసినికొండ, కొత్త ఇండ్లు పంచాయతీ లోని లబ్ధిదారులకు చెక్కులను అందచేసిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నియోజవర్గం పరిధిలో ఇప్పటివరకు 6 కోట్ల రూపాయలకు పైగా ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందించామని, నేడు 11.75 లక్షల రూపాయల చెక్కులను అందించడం జరిగిందని, తెలుగుదేశం పార్టీ పేదల పక్షాన ఉంటుందని చెప్పడానికి ఇదే నిదర్శనం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నవీన్ చౌదరి, దొరస్వామి నాయుడు, జెసిబి వేణు, జాఫరున్నిస, శ్రీరామ నాగమణి, లాల్ బాషా, రెడ్డి రాయల్, చల్లా, శ్రీనివాస్ నాయుడు, రమేష్ రెడ్డి, టైగర్ సురేందర్ రెడ్డి, బాలమణి శేఖర్, స్థానిక తెలుగుదేశం నేతలు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: