Monday, 27 July 2026 12:09:32 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

మదనపల్లిలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు

Date : 21 December 2025 09:05 PM Views : 144

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి వైసీపీ నియోజక వర్గ యువజన విభాగం అధ్యక్షులు హర్ష వర్ధన్ రెడ్డి(హర్ష)అధ్యవర్యంలో మదనపల్లి ప్రభుత్వాసుపత్రి పక్కన జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. జగన్ జన్మదినం సందర్భంగా బారీ కేకు ఏర్పాటు చేసి,కేకు కట్ చేసిన మదనపల్లి నియోజక వర్గ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్,మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ దేశాయ్ తిప్పారెడ్డి,వైసీపీ మదనపల్లి నియోజక వర్గ పరిశీలకులు అనూష రెడ్డి, శ్రీనాథ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మనూజారెడ్డి వైసీపీ మదనపల్లి నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు హర్ష వర్ధన్ రెడ్డి(హర్ష),వైఎస్ఆర్సిపి పార్టీ శ్రేణులు,కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు నియోజక వర్గ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ మీడియాతో మాట్లాడుతూ,వైసీపీ నియోజక వర్గ యువజన విభాగం అధ్యక్షులు హర్ష వర్ధన్ రెడ్డి(హర్ష) ఆధ్వర్యంలో జగనన్న జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది.ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు,బ్రెడ్, పాలు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగిందన్నారు.ప్రభుత్వాసుపత్రిలో రోగులకు అన్నదాన కార్యక్రమం,యువకులు పెద్ద ఎత్తున రక్తదానం చేయడం జరిగిందన్నారు.మదనపల్లిలో వాడవాడలా జగనన్న జన్మదిన వేడుకలు పేదల పాలిట పెన్నిధి వైయస్ జగన్ ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి,ప్రజలను ఆదుకున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది వైయస్సార్ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో జగన్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తుందన్న నిస్సార్ అహ్మద్

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :