Sunday, 26 July 2026 03:43:41 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

స్వచ్ఛరథం ఆర్థిక లావాదేవీలు పెంపుకు కృషి చేయాలి

Date : 05 May 2026 07:17 PM Views : 203

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 05 ః తంబళ్లపల్లి మండలంలో స్వచ్ఛ రథం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజల ద్వారా ఆర్థిక లావాదేవీలు పెంపుకు కృషి చేయాల్సి ఉంది. మంగళవారం అమరావతి స్వచ్ఛ ఆంధ్ర కమిషనర్ కార్యాలయ ప్రతినిధి తంబళ్లపల్లె మండలంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించి స్వచ్ఛరధ నిర్వహణపై ఆరా తీశారు. మధ్యాహ్నం మండలంలోని కొటాల పంచాయతీ లో స్వచ్ఛరథం నిర్వాహకులు గ్రామంలో ప్రజల నుండి పనికిరాని ప్లాస్టిక్ బాటిల్లు, వస్తు సామాగ్రి, పాత ఇనుప సామాగ్రి సేకరించడం వారు పరిశీలించారు. ఈ స్వచ్ఛరథం వస్తు సేకరణలో స్థానిక సచివాలయ సిబ్బంది సహకరించడం విశేషం. తనిఖీ అధికారులు మారుమూల గ్రామాలలో వస్తు సేకరణ పై మరింత చొరవ చూపి గ్రామాలలో ప్రజలలో చైతన్యం నింపి స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేయాలని సూచించినట్లు తెలిసింది. స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రజలకు అవగాహన కల్పించడానికి సచివాలయ సిబ్బందితోపాటు స్థానికంగా గల పాఠశాల అధ్యాపకులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు చైతన్య కార్యక్రమాలకు చేయూతనివ్వాలని సూచించినట్లు తెలిపారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: