Sunday, 26 July 2026 10:30:49 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

భాజపా కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా ఓసూరి కిరణ్ కుమార్ ఎన్నిక

సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన జనసేన నాయకులు

Date : 01 December 2025 07:08 PM Views : 233

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : డిసెంబర్ 01: మదనపల్లె : భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన ఓసూరి కిరణ్ కుమార్ ను జనసేన పార్టీ సినియర్ నాయకులు తోట కళ్యాణ్ ఘనంగా సన్మానించారు. సోమవారం మదనపల్లె స్థానిక నిమ్మలపల్లి సర్కిల్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఓసూరి కిరణ్ కుమార్ కు పుష్పగుచ్చం అందజేసి శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తోట కళ్యాణ్ మాట్లాడుతూ...పార్టీ సిద్దాంతాలకు కట్టుబడి పార్టీ పటిష్టతకు కృషి చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుందనేందుకు ఓసూరి కిరణ్ కుమార్ ప్రత్యక్ష సాక్షి అన్నారు. పార్టీ ఆయన సేవలను గుర్తించి పార్టీ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పదవిని కట్టబెట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన చేనేత వికాస విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆడపా సురేందర్, జనసేన ఐటి విభాగం లక్ష్మీనారాయణ, రామ్మోహన్, అప్రోజ తానేశ్వర్, గిరి, తదితరులు పాల్గొన్నారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: