Monday, 27 July 2026 03:11:56 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

ప్రభుత్వ అభివృద్ధి పనులకు అడ్డుపడడం భావ్యం కాదు - పోతుల సాయినాథ్

Date : 26 December 2025 08:26 PM Views : 149

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 25 : కూటమి ప్రభుత్వంలో మంజూరయిన అభివృద్ధి పనులను అడ్డుకోవడం భావ్యం కాదని తంబళ్లపల్లె జనసేన పార్టీ ఇంచార్జ్ పోతుల సాయినాథ్ కోరారు. శుక్రవారం పంచాలమర్రి లో మంజూరైన మినీ పంచాయతీ భవన నిర్మాణ స్థల వివాదంపై ఆయన ఇరువర్గాలతో సంప్రదింపులు జరిపారు. భవన నిర్మాణానికి ఎంపిక చేసిన స్థలం ప్రభుత్వందని అందులో నిర్మాణం చేపడుతుంటే కొందరు అడ్డుపడడం పై రెవెన్యూ, మండల పరిషత్ అధికారులు ఇదివరకే విచారణ చేసి అది ప్రభుత్వ స్థలంగా గుర్తించారు. అయితే కొందరు అక్కడ ఆక్రమణకు పాల్పడిన విషయం తెలుసుకున్న సాయినాథ్ ఇరు వర్గాలతో చర్చించి పంచాయతీ అభివృద్ధి కోసం నిర్మిస్తున్న భవనాన్ని అడ్డుకోరాదని రెవెన్యూ అధికారులు మండల పరిషత్ అధికారుల సూచన మేరకు నిర్మాణం చేపట్టాలని సూచించారు. అనంతరం తంబళ్లపల్లె ఎస్సై అనిల్ కుమార్ ను సన్మానించి తంబళ్లపల్లె మండలంలో శాంతి భద్రతల పరిరక్షణపై సహకరించాలని సూచించారు.ఆయన వెంట మండల జనసేన రథసారథి ఎద్దుల నరసింహులు, సిద్ధమల్ రెడ్డి,మురళీకృష్ణ, టిడిపి నాయకులు ఆనంద్ రెడ్డి, రాఘవరెడ్డి, రామచంద్ర, బిజెపి నాయకులు రామస్వామి రెడ్డి, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :