నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - నవంబర్ 19 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సియం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లా అన్నదాత సుఖీభవ కార్యక్రమం లో భాగంగా తంబళ్లపల్లి నియోజకవర్గం అంగళ్ళు లో జరుగుతున్న కార్యక్రమానికి విచ్చేసిన రోడ్లు భవనాలు మరియు అన్నమయ్య జిల్లా ఇన్చార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద స్వాగతం పలికిన మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాష, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
Reporter
Namitha News