Sunday, 26 July 2026 01:13:19 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

తంబళ్లపల్లె లో వోల్టేజ్ సమస్యల పరిష్కారానికి పెద్దపీట - డి.ఇ. గంగాధరం

Date : 24 February 2026 07:47 AM Views : 189

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 23 : తంబళ్లపల్లె నియోజకవర్గం లో రైతులు, వినియోగదారులకు విద్యుత్ లో వోల్టేజ్ సమస్య పరిష్కారానికి పెద్దపీట వేసి సఫలీకృతం అయినట్లు విద్యుత్ శాఖ (ఎస్ పి డి సి ఎల్) ఆపరేషన్ డి.ఈ గంగాధరం తెలిపారు. సోమవారం సాయంత్రం ఆయన కన్నెమడుగు సబ్ స్టేషన్ లో మర్రిమాకులపల్లి కు 11 కెవి బ్రేకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఎక్కడా లో వోల్టేజ్ సమస్య లేకుండా పరిష్కారానికి పవర్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటుతో ముందుకు పోతున్నట్లు చెప్పారు. విద్యుత్ సబ్ స్టేషన్ ల పరిధిలో రైతులు, వినియోగదారుల సమస్యలపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండేలా విద్యుత్ సిబ్బందిని ఆదేశించినట్లు చెప్పారు. విద్యుత్ సిబ్బంది సమస్యల పరిష్కారంలో అందుబాటులో ఉండి బిల్లుల వసూళ్లలో చొరవ చూపాలని సూచించారు. ఆయన వెంట పవర్ ట్రాన్స్మిషన్ డి ఈ, ఏడి గోవిందరెడ్డి, ఏఈ సురేంద్ర, శేషు, లైన్ ఇన్స్పెక్టర్ భాస్కర్, లైన్మెన్ శంకర్,నాగేంద్ర, ఇంతియాజ్, నాగేంద్రబాబు, ఆయాజ్, కాలేశా, శేషు, నవాజ్, రమేష్, సురేష్, రాజశేఖర్, ప్రవీణ్ పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :