నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - సెప్టెంబర్ 21 : రామసముద్రం వైసీపీ మండల పార్టీ అధ్యక్షులు కేశవరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు కలిసి మదనపల్లి పర్యటనకు విచ్చేసిన రాజంపేట లోకసభ సభ్యులు మిథున్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిశారు. త్వరలో మండల పర్యటన కు వస్తానని ఎవ్వరూ అదర్య పడకండి నేను మీకు అందుబాటులో ఉంటానని తెలిపారని కేశవరెడ్డి తెలిపారు. ఈ సమావేశం లో కేశవరెడ్డి, వైసీపీ పార్టీ బిసి ఉపాధ్యక్షులు గెవన్న,కొండూరు కృష్ణా రెడ్డి, వైస్ ఎంపీపీ రమణరెడ్డి, కేసీ. పల్లె ఈశ్వర్ రెడ్డి,రాధారెడ్డి, తిమ్మారెడ్డి రెడ్డివీరేగౌడ్,జీకే చంద్ర, కృష్ణమూర్తి, రమణ, తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News