నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - జనవరి 30 : రామసముద్రం మండల కేంద్రంలోని స్థానిక టీటీడీ కల్యాణ మండపం ఆవరణలో గురువారం ఎరుకల సంఘం నూతన మండల కమిటీ మండల అధ్యక్షుడు ఈశ్వరప్ప, జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ ఆధ్వర్యంలో కమిటీ నియామకం జరిగింది. ఈ సమావేశంలో కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా కృష్ణప్ప, గౌరవ సలహాదారులుగా అమరప్ప, ఉపాధ్యక్షులుగా రామకృష్ణ, భాస్కర్, ప్రధాన కార్యదర్శిగా అశోక్, కార్యదర్శిగా రంజిత్, విజయ్ కుమార్, కోశాధికారి గా సుబ్రహ్మణ్యం నియమితులయ్యారు
Admin
Namitha News