Monday, 27 July 2026 12:49:13 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

చెత్త సేకరణలో అశ్రద్ధ వహిస్తే సహించేది లేదు - ఎంపీడీవో ఎంపీ ప్రసాద్

Date : 08 May 2026 09:41 PM Views : 106

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 08 : గ్రామాలలో చెత్త సేకరణలో గ్రీన్ అంబాసిడర్లు అశ్రద్ధ వహిస్తే స9హించేది లేదని ఇన్చార్జి ఎంపిటిఓ ఎంవి ప్రసాద్ హెచ్చరించారు. శుక్రవారం ఆయన ఏవో థామస్ రాజా తో పలు పంచాయతీలలో పర్యటించి ప్రతిరోజు ఉదయాన్నే చెత్త సేకరించి తడి పొడి చెత్త డంపింగ్ యార్డ్ కు చేర్చి ఎరువు తయారీ చేయాలని సూచించారు. స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాల ద్వారా పంచాయతీ కార్యదర్శి తోపాటు సచివాలయ సిబ్బంది గ్రామాలలో ప్రజలలో అవగాహన పెంచి ప్రభుత్వ స్వచ్ఛంద లక్ష్యాన్ని నెరవేర్చడానికి సహకరించాలన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :