Sunday, 26 July 2026 07:58:30 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

ప్రతి గ్రామం లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగుర వేయాలి

Date : 28 March 2026 08:36 PM Views : 227

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 28 : ప్రతి గ్రామం నుండి తెలుగుదేశం పార్టీ పసుపు జెండా ఎగురవేయాలని టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఆయన పార్టీ నాయకులతో మాట్లాడుతూ తంబళ్లపల్లె లో జరిగే నియోజకవర్గ టిడిపి ఆవిర్భావ దినోత్సవానికి ఆరు మండలాల నుండి టిడిపి నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు తరలిరావాలన్నారు. ఈ కార్యక్రమానికి రాజంపేట పార్లమెంట్ టిడిపి అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు టిడిపి ప్రముఖ నాయకులు హాజరవుతారని నియోజకవర్గంలోని టిడిపి కుటుంబ సభ్యులు తప్పక హాజరు కావాలని కోరారు. ఈ సమావేశంలో టిడిపి నాయకులు సిద్ధమ్మ, క్లస్టర్ ఇంచార్జ్ బేరి శ్రీనివాసులు, బిసి నేత పురుషోత్తం, మాజీ జెడ్పిటిసి రామచంద్ర, మాజీ మల్లయ్య కొండ చైర్మన్ గంగుల రెడ్డి, హై స్కూల్ కమిటీ చైర్మన్ వీరాంజనేయులు, రామచంద్రారెడ్డి, బాలకృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ సుధాకర్, కాలా నారాయణ, రామాంజులు, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :