Sunday, 26 July 2026 08:20:15 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

తంబళ్లపల్లె మండల అభివృద్ధికి కలసికట్టుగా పని చేద్దాం - ఎంపీడీవో ఉషారాణి

Date : 17 June 2026 11:20 PM Views : 146

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 17 : తంబళ్లపల్లె మండల అభివృద్ధికి అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులు, అధికార పార్టీల నాయకుల సమన్వయంతో కలిసికట్టుగా పని చేద్దామని ఎంపీడీవో ఉషారాణి పిలుపునిచ్చారు. బుధవారం ఆమె ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టి అధికారులతో సమీక్ష జరిపి మండలంలోని సమస్యల ను క్షేత్రస్థాయిలో పర్యటించి గుర్తించి అక్కడికక్కడే పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ప్రజల సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని విధి నిర్వహణలో ప్రజలకు జవాబుదారీగా నిలవాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల ను ప్రజల చెంతకు చేర్చి అవగాహన కల్పించాలని సూచించారు. పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్యం, ఉపాధి హామీ, మౌలిక సదుపాయాలు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ సమీక్షలో డిప్యూటీ ఎంపీడీవోలు ఎం.వి.ప్రసాద్, మారుతీకుమార్, ఏవో థామస్ రాజా, ఏపీవో అంజనప్ప, ఏపిఎం గంగాధర్ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :