Sunday, 26 July 2026 05:32:20 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నడపబడుతున్న ఆనంద వృద్ధాశ్రమంలోని అవ్వ తాతల భోజన నిమిత్తం చౌడేపల్లి వాస్తవ్యులు

Date : 13 May 2026 05:14 PM Views : 105

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నడపబడుతున్న ఆనంద వృద్ధాశ్రమంలోని అవ్వ తాతల భోజన నిమిత్తం చౌడేపల్లి వాస్తవ్యులు ఎంపీడీవో లీలా మాధవి వారి తల్లిగారు శాంత కుమారి పేరు మీద ఆనందంలోని వృద్ధులకు భోజనం చేయుటకు వీలుగా పదివేల రూపాయలు విలువ చేసే ఐదు భోజనం టేబుల్ ను వితరణ చేసి వారి దాతృత్వాన్ని చాటుకున్నారు... ఈ సందర్భంగా సంస్థ జనరల్ సెక్రటరీ ఏ కవితా రాణి మాట్లాడుతూ ఎంపీడీవో లీలా మాధవి గారు గత కొన్ని సంవత్సరాలుగా చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థకు వివిధ రకాలుగా నిత్యవసర వస్తువులు సహకరిస్తూ వస్తున్నారు... ప్రస్తుతం వృద్ధులు బికేపల్లి వైయస్సార్ కాలనీ నందు మధ్య భవనంలో మార్చడం జరిగింది వారికి వీలుగా భోజనం చేయుటకు అనువుగా భోజనం టేబుల్ కావాలని ఎంపీడీవో లీలా మాధవి మేడం కి తెలపడంతో వెంటనే తన తల్లిగారు శాంతకుమారి పేరు మీద పదివేల రూపాయలు విలువ చేసే భోజనం టేబుల్ అందించారు ఈ సందర్భంగా లీలా మాధవి మేడం కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తుంది. చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థచే నడపబడుతున్న ఆనంద వృద్ధాశ్రమం

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :