నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - డిసెంబర్ 10 : మదనపల్లి జిల్లా ఏర్పాటుకు సిద్దమవుతున్న కూటమి ప్రభుత్వం కు కృతజ్ఞత తో మంగళవారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు ను మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞత తెలిపిన ఎమ్మెల్యే షాజహాన్ బాష. ఈ సందర్భంగా మదనపల్లి జిల్లా అభివృద్ధికి , పలు జిల్లా కార్యాలయం భవనాల విషయం గా , మార్కెట్ యార్డు స్థలం పరిశీలన తదితర అంశాలపై చర్చించినట్లు తెలిపిన ఎమ్మెల్యే షాజహాన్ బాష
Reporter
Namitha News