Monday, 27 July 2026 01:53:12 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

కార్తీక నోము నోచుకున్న దాసిరిపల్లి కల్పనా రెడ్డి

Date : 10 November 2025 08:44 PM Views : 305

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 10 : తంబళ్లపల్లె కు సమీపంలోని మల్లయ్య కొండలో సోమవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా మహా శివుని సన్నిధిలో టిడిపి మాజీ ఇంచార్జ్ దాసరిపల్లి జయచంద్ర రెడ్డి సతీమణి దాసరిపల్లి కల్పనా రెడ్డి కార్తీక పౌర్ణమి నోము నోచుకున్నారు. సోమవారం ఆమె మల్లయ్య కొండకు నియోజకవర్గంలోని టిడిపి నాయకుల భారీ వాహన శ్రేణితో కలిసి మల్లయ్య కొండ చేరుకుని మహా శివునికి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు, ధూప దీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించి ఆలయ ప్రాంగణంలో దీపోత్సవం నిర్వహించి మహిళలతో సాదాసీదాగా గౌరీ మాత కార్తీక్ నోము నోచుకున్నారు. తంబళ్లపల్లె నియోజకవర్గం లోని ప్రజలు మల్లయ్య కొండ మహాశివుని కరుణాకటాక్షాలతో పాడి పంటలు, సిరిసంపదలు, ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలని ఆకాంక్షించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా కొండపై అన్నదాన కార్యక్రమం లో పాల్గొని అనంతరం గౌరీ ఆలయం, భగీరథ, వీరన్న గెవి, వెలుగు మల్లమ్మ ఆలయం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మొలకలచెరువు ఆమె స్వగృహంలో తంబళ్లపల్లె నియోజకవర్గం ఆరు మండలాలకు చెందిన మండల స్థాయి టిడిపి నాయకులు, కార్యకర్తలతో ముచ్చటించారు.ఆమె వెంట తులసీదర్ నాయుడు,డేరంగుల చంద్ర, ఆనంద నాయుడు, మదన్ మోహన్ రెడ్డి, లోకేశ్వర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, మల్లికార్జున, భాస్కర్, నియోజవర్గంలోని టిడిపి నాయకులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :