Monday, 27 July 2026 12:49:12 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

ఆవణి రామలింగేశ్వర స్వామి ఆలయంలో క్షత్రియల ఆధ్వర్యంలో దీపోత్సవం

Date : 10 November 2025 09:36 PM Views : 317

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 10 : అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం పరిధి లోని కర్ణాటక భార్డర్ లో ఉన్న ఆవణి రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం మూడవ సోమవారం పురస్కరించుకొని భక్తి శ్రేద్దలతో దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. తెల్లవారు జామున ఆలయ ప్రధాన అర్చకులు రమణదీక్సితులు పంచామృతాలతో పరమశివుడికి అభిషేకాలు అర్చనలు నిర్వహించారు. బెంగళూరు నుండి పలు రకాల పుష్పాలు తెచ్చి స్వామి వార్లకు అలంకరించి భక్తులకు దర్శనం కల్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు . ఈసందర్భంగా అవణి గ్రామ ప్రజలు, రాజు క్షత్రియ కుటుంబ సభ్యులు భజనలు, శివనామ కీర్తనలతో రామలింగేశ్వర స్వామి దేవాలయం దద్దరిల్లాయి.అవణి రాజు క్షత్రియ కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్త జనం వేళ్ళ సంవత్సరాలు చరిత్ర గల రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు మహిళలు తెల్లవారుజామునే తరలి వచ్చారు.కార్తీక సోమవారం రోజున ఆవణి రాజు క్షత్రియ కుటుంబ సభ్యులు దీపోత్సవం కార్యక్రమం లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయంలో రాజు క్షత్రియ ఆధ్వర్యంలో భక్తుల అన్న దానం, తీర్థప్రసాదాలు అందజేశారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :