నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - జూలై 07 : అన్నమయ్య జిల్లా CCS ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న చంద్రశేఖర్ కు డీఎస్పీగా పదోన్నతి. గతంలో పుంగనూరు, మదనపల్లి, రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్ లలో సీ.ఐ. గా విధులు నిర్వహించిన చంద్రశేఖర్. సమర్థవంతమైన విధి నిర్వహణ తో పాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ మంచి గుర్తింపు పొందారు. డి.ఎస్పీ గా పదోన్నతి పొందిన సందర్భంగా సహచర పోలీసులు, ప్రజాప్రతినిధులు, స్నేహితులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
Reporter
Namitha News