నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రోంపిచెర్ల - నవంబర్ 26 : పుంగనూరు నియోజకవర్గం రొంపిచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ కి నూతన పాలకవర్గం ను నియమించిన కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు నేడు పుంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ చల్లా రామచంద్రా రెడ్డి ఆధ్వర్యంలో నూతన పాలకవర్గం సభ్యులచే పదవీ ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్రటరీ. ఈ సందర్బంగా టిడిపి ఇంచార్జ్ చల్లా రామచంద్రా ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ చైర్మన్ & కమిటి సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసిన పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి వర్యులు శ్రీ చల్లా బాబు రెడ్డి గారు* *అనంతరం చల్లా బాబు రెడ్డి గారు మాట్లాడుతూ నిరంతరం రైతులకు అందుబాటులో ఉంటూ కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువచ్చే విధంగా వ్యవహరించాలని సూచించారు.*
Reporter
Namitha News