Sunday, 26 July 2026 04:48:28 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

వి.బి.జి రామ్ జీ తో గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి జాతర - డ్వామా పీడీ వెంకటరత్నం

Date : 08 January 2026 08:12 PM Views : 330

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 08 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాయితీతో భవిష్యత్తులో గ్రామీణ ప్రాంతాల కూలీలు, రైతులకు ఉపాధి హామీ ఓ జాతరలా నిలవడం ఖాయమని అన్నమయ్య జిల్లా డ్వామా పీడీ వెంకటరత్నం ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో గ్రామీణ ప్రాంత కూలీలకు వంద రోజుల పని దినాలను 125 రోజులకు పెంపు, పని కల్పించకపోతే నిరుద్యోగ భృతి, వారానికి ఉపాధి భృతి చెల్లింపు ఈ మూడు అంశాలే కీలక చట్టంగా నిలిచినట్లు చెప్పారు. ఉపాధి హామీలో కూలీలు పనుల కోసం వలసలు వెళ్లే సమస్య లేదని అదేవిధంగా రైతులు పొలం పనులు సమయంలో కూలీలకు విశ్రాంతి ఉంటుందని పనులు చేసుకునే వారికి పనులు కల్పిస్తామన్నారు. ఉపాధి హామీ పథకంలో నీటి నిల్వ పనులు, పండ్ల తోటల పెంపకం, మొక్కల పెంపకం చేపట్టి భూగర్భ జలాలు పెరిగి తద్వారా కూలీలకు ఉపాధితో పాటు రైతులు ప్రకృతి వ్యవసాయంతో అభివృద్ధి బాట పట్టడానికి ఉపాధి సిబ్బందిని సమాయత్తం చేస్తున్నట్లు చెప్పారు. జాబ్ కార్డ్ కలిగిన ప్రతి ఒక్కరికి ఉపాధి పనులతో పాటు గ్రామాల అభివృద్ధి పనులు, పశుగ్రా స పెంపకం పనులు కల్పించి గ్రామ సీమలు పర్యావరణంతో కళకళ లాడాలని ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యాలను నెరవేర్చడానికి సమిష్టి కృషి చేద్దామని పిలుపునిచ్చారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: