నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - జూలై 02 : అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణం లోని కోటవీధిలో వెలసిన హోప్ మున్సిపల్ హైస్కూల్లో ఘటన తరగతి గదిలో ఓ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన కీచక టీచర్పై బందువులు దేహశుద్ధి కోట"బడి" భౌతికశాస్త్ర ఉపాద్యాయుడు చిరంజీవిపై భౌతిక దాడి పాఠశాల హెచ్ఎం జోక్యంతో సర్ధుమణిగిన వివాదం
Reporter
Namitha News