Sunday, 26 July 2026 09:54:18 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

మదనపల్లి జిల్లా కేంద్రం ఏర్పాటుతో పుంగనూరులో కూటమి నేతల సంబరాలు

Date : 30 December 2025 05:52 PM Views : 189

నమిత న్యూస్ - Andhra Pradesh / చిత్తూరు : పుంగనూరు - డిసెంబర్ 30 : పుంగనూరులో మదనపల్లెను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో కూటమి నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంతో సంబరాలు మంగళవారం నిర్వహించారు. పట్టణంలోని గోకుల్ సర్కిల్ వద్ద టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు బాణాసంచా పేల్చి, కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. మదనపల్లె జిల్లా ఏర్పాటు వల్ల ఈ ప్రాంతానికి పరిపాలనా సౌలభ్యం పెరిగి, అభివృద్ధికి కొత్త అవకాశాలు లభిస్తాయని నాయకులు పేర్కొన్నారు. ఎన్నాళ్లుగానో ప్రజలు ఎదురుచూస్తున్న జిల్లా ప్రకటన నెరవేరడంతో స్థానికుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మాధవరెడ్డి, విశ్రాంత డిఎస్పి తెలుగుదేశం పార్టీ నాయకుడు సుకుమార్ బాబు, జనసేన జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు చైతన్య రాయల్, వెంకట ముని సద్దాం గిరి ఇబ్రహీం చంద్ర తదితర కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :