నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూలై 11 : మదనపల్లె పట్టణం లో జిల్లా ఎస్పీ దీరజ్ కునుబిల్లీ ఆదేశాల మేరకు పట్టణం లో పోలీసులు విశ్రుత తనిఖీలు, అప్పారావు తోట, పట్టణం లోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం పోలీసులు పలు దుఃఖనాలలో తనిఖీలు నిర్వహించి పెద్ద ఎత్తున గుట్కా, పాన్ పరాగ్, భారీ మొత్తంలో కూల్ లిప్స్ ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు
Reporter
Namitha News