Sunday, 26 July 2026 10:31:34 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

ఫ్లెక్సీలు, బ్యానర్ల పెట్టాలంటే అనుమతి తప్పనిసరి - రాజంపేట మునిసిపల్ కమీషనర్

Date : 23 May 2026 03:46 PM Views : 79

నమిత న్యూస్ - Andhra Pradesh / YSRkadapa : రాజంపేట - మే 23 : రాజంపేట పురపాలక సంఘ టౌన్ ప్లానింగ్ విభాగం ప్రకారం మునిసిపల్ అనుమతి లేకుండా మెయిన్ సర్కిల్, పాత బస్టాండు, ఆర్టీసీ బస్టాండు, రోడ్డు సర్కిల్, రోడ్ల పక్కన, విద్యుత్ స్తంభాలపై ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నట్లు గుర్తించారు. ఇలా చేయడం వల్ల మునిసిపల్ ఆదాయం కోల్పోవడం, ట్రాఫిక్‌కు అంతరాయం కలగడం, ప్రమాదాల అవకాశం పెరగడం జరుగుతుందని అధికారులు హెచ్చరించారు. అందువల్ల ప్రతి ఒక్కరూ ముందుగా అనుమతి తీసుకుని రుసుము చెల్లించి రశీదు ఫ్లెక్సీపై ఉంచాలని సూచించారు. అనుమతి లేకుండా ఏర్పాటు చేస్తే మునిసిపల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :