Sunday, 26 July 2026 05:38:00 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

క్వారీ డస్ట్ తరలింపుపై వివాదం, పోలీసులకు పిర్యాదు చేసిన ఇరు వర్గాలు

Date : 22 November 2025 08:10 PM Views : 361

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 22 : అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలంలోని దిన్నిపల్లె సమీపంలో క్వారీ డస్ట్ తరలింపుపై క్వారీ యజమానురాలు, కొనుగోలుదారు మధ్య వివాదం నెలకొంది.ఇది రెండు సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది .రామసముద్రం మండలం ఊ లపాడు పంచాయతి శాన్సిఫాం వద్ద ఉన్నశ్రీ రామ గ్రానైట్స్ ఫ్యాక్టరీ నుండి డస్ట్ కొనుగోలు కోసం మండల కేంద్రానికి చెందిన భాస్కర్ అనే ఓ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి వెళ్ళాడు. అయితే డస్ట్ తరలింపు సమయంలో క్వారీ కి భూమి లీజుకు ఇచ్చిన దర్శన్ గౌడ్ కు భాస్కర్ కు మధ్య వివాదం నెలకొంది.దర్శన్ గౌడ్ తనను కులం పేరుతో దూషించారని భాస్కర్ పోలీసులకు పిర్యాదు చేశాడు.అయితే ప్రెస్ రిపోర్టర్ పేరుతో భాస్కర్ తనపై దౌర్జన్యం చేసి,డస్ట్ దొంగతనం ప్రయత్నం చేయగా అడ్డు వచ్చిన తనపై కులం పేరు చెప్పి అట్రాసిటీ కేసు పెడతానని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని,భాస్కర్ తో తనకి ప్రాణహాని ఉందని , భాస్కర్ నుండి తనకు రక్షణ కల్పించాలని కోరుతూ శివమ్మ పోలీసులకు పిర్యాదు చేసింది.ఇరువురు పిర్యాదు దారుల మద్దతు దారులతో మండలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఈ విషయమై ఇరువురు ఫిర్యాదులను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని యస్.ఐ. రమేష్ బాబు తెలిపారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: