నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : అమరావతి - ఫిబ్రవరి 16 : రాష్ట్ర సచివాలయానికి చేరుకున్న గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ , మరియు బృందం. గేట్స్ ఫౌండేషన్ బృందానికి మొదటి బ్లాక్ వద్ద స్వాగతం పలికిన ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు. బిల్ గేట్స్కు తన క్యాబినెట్ మంత్రులను పరిచయం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. తదనంతర కార్యక్రమాలకు వెళ్లిన అతిధిలు, సియం మరియు మంత్రులు.
Admin
Namitha News