Sunday, 26 July 2026 08:21:04 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

ధాత్రి ఫౌండేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా వినీత

Date : 01 January 2026 07:43 PM Views : 193

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి BK పల్లి నందు గల ధాత్రి ఫౌండేషన్ నందు గత రెండు సంవత్సరాలుగా అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి కుమారి వినీత కి నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా ధాత్రీ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా Dr.స్వాతి చక్రపాణి చేతుల మీదుగా ప్రమోషన్ అందుకున్నారు .. ప్రమోషన్ అందుకున్న వినీత సంతోషంతో ధాత్రి ఫౌండేషన్ కి కృతజ్ఞతలు తెలియజేశారు... ఈ ప్రమోషన్తో నాకు మరింత బాధ్యత పెరిగిందని... అహర్నిశలు ధాత్రి సంస్థ కోసం కృషి చేస్తానని ఈ సందర్భంగా వినీత తెలియజేశారు... ఈ కార్యక్రమంలో ధాత్రీ స్టాఫ్ అఖిల, జాను, ఇంచార్జీ చక్రపాణి లు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :