నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి BK పల్లి నందు గల ధాత్రి ఫౌండేషన్ నందు గత రెండు సంవత్సరాలుగా అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి కుమారి వినీత కి నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా ధాత్రీ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా Dr.స్వాతి చక్రపాణి చేతుల మీదుగా ప్రమోషన్ అందుకున్నారు .. ప్రమోషన్ అందుకున్న వినీత సంతోషంతో ధాత్రి ఫౌండేషన్ కి కృతజ్ఞతలు తెలియజేశారు... ఈ ప్రమోషన్తో నాకు మరింత బాధ్యత పెరిగిందని... అహర్నిశలు ధాత్రి సంస్థ కోసం కృషి చేస్తానని ఈ సందర్భంగా వినీత తెలియజేశారు... ఈ కార్యక్రమంలో ధాత్రీ స్టాఫ్ అఖిల, జాను, ఇంచార్జీ చక్రపాణి లు పాల్గొన్నారు.
Reporter
Namitha News