Sunday, 26 July 2026 07:44:45 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

విశ్వం విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా స్వామి వివేకానంద జయంతి

Date : 13 January 2026 09:18 AM Views : 236

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : స్వామి వివేకానంద ను యువత ఆదర్శంగా తీసుకోవాలి . కురబల కోట - జనవరి 12 : కురబలకోట మండలం అంగళ్ళుకు సమీపంలోని విశ్వం ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో జాతీయ యువజన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి రమణ రెడ్డి మాట్లాడుతూ స్వామి వివేకానంద ను యువత ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలన్నారు. దేశభక్తి అభివృద్ధి కోసం స్ఫూర్తినింపడంలో ఆయన కీలక పాత్ర పోషించారాని కొనియాడారు. .ఈరోజు ఆయన జయంతిని పురస్కరించుకొని యువజన ఉత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరు తీసుకొని సమాజానికి సేవలు అందించాలని కోరారు. వై స్.ప్రిన్సిపల్ టి.ఎస్. గౌస్ బాషా మాట్లాడుతూ సమస్యలను పరిష్కరించడంలో యువత ముందు ఉండాలన్నారు. వివేకానంద స్ఫూర్తిభవిష్యత్తు తరాలకు ఉపయోగపడే అభివృద్ధి పనులను యువత చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ హర్షద్ ఆలీ, బీటెక్ విద్యార్థులు పాల్గొన్నారు . విశ్వం ఇంజనీరింగ్ కళాశాలలో యువజన ఉత్సవ కార్యక్రమం.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: