నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 30 : అన్నమయ్య జిల్లా ఇంచార్జ్ మంత్రి & రాష్ట్ర రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రివర్యులు బి.సి. జనార్ధన్ రెడ్డి మదనపల్లి లో నిర్వహించనున్న 'జీరో పావర్టీ - P4' కార్యక్రమ మొదటి వార్షికోత్సవ వేడుకలకు హాజరయ్యేందుకు విచ్చేసిన మంత్రి ని సాధరంగా ఆహ్వానించిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు, స్థానిక తెలుగుదేశం నాయకులు. మదనపల్లి పట్టణంలోని దేవతా నగర్ రాజంపేట పార్లమెంట్ కార్యాలయానికి విచ్చేసిన అన్నమయ్య జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారికి ఘన స్వాగతం పలికిన రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు గారు, పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పటాన్ ఖాన్, పట్టణ అధ్యక్షులు నాదెండ్ల అరుణ్,ప్రభు,జెసి రెడ్డప్ప,ఐటిడిపి కాశీ శ్రీరామ్, ప్రకాష్ నాయుడు మరియు నియోజకవర్గం టిడిపి నాయకులు, కార్యకర్తలు
Reporter
Namitha News