Monday, 27 July 2026 09:51:48 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

పోలియో రహిత సమాజం కోసం సహకరించండి - డాక్టర్ షణ్ముగం

Date : 10 June 2026 10:45 PM Views : 90

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 10 : పోలియో రహిత సమాజం కోసం వైద్య సిబ్బంది పూర్తిస్థాయిలో సహకరించాలని కోసువారిపల్లె పీహెచ్సీ డాక్టర్ షణ్ముగం సూచించారు. బుధవారం తంబళ్లపల్లె సబ్ సెంటర్లో వైద్య సిబ్బందితో జరిగిన సమీక్ష లో మాట్లాడుతూ మండలంలో జూన్ 28న జరిగే పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని 100% విజయవంతం చేసి పోలియో మహమ్మారిని తరిమికొట్టడానికి కృషి చేయాలన్నారు. వైద్య సిబ్బంది మండలంలోని విద్యుత్ సబ్ సెంటర్ల పరిధిలో క్షేత్రస్థాయిలో ప్రజలకు పారిశుద్ధ్యం తో పాటు తాగునీటి క్లోరినేషన్, దోమల నివారణ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించి రానున్న వర్షాకాలంలో ఆరోగ్యం పై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. గ్రామాలలో గర్భిణీలు ఆసుపత్రులలో డెలివరీలకు ప్రోత్సహించి సంపూర్ణ ఆరోగ్యం కోసం తమ వంతు సహకారం అందుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నాగేంద్ర, ఎమ్ ఎల్ హెచ్పీ అమరావతి, మేల్ వర్కర్ కృష్ణనాయక్, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు .

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :