నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 28 : నిమ్మనపల్లి మండలం లో దిన్నిమీద పల్లి లో నిన్నటిదినం విద్యుత్ స్థంబాలు నాటే క్రమంలో అడ్డుగా ఉన్న చింతచెట్ల ను అడ్డుగానున్న కొమ్మలు తొలగించే క్రమంలో గ్రామం లోని వారి దాయాదుల మధ్య గొడవ కాస్త ఘర్షణ చోటుచేసుకోవడం తో గాయపడిన అరుణ, హరిబాబు, సుబ్రహ్మణ్యం లు పట్టణం లోని సర్వజన ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న వీరిని పరామర్శించి పోలీసులతో మాట్లాడుతూ క్షత్తగాత్రులకు న్యాయం చేయాలని, గ్రామం లో గొడవలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.
Admin
Namitha News