నమిత న్యూస్ - Andhra Pradesh / చిత్తూరు : శాంతిపురం - జూలై 27 : శాంతిపురం మండలం కడపల్లి వద్ద వాటర్ ట్యాంక్ లో నీళ్లు పట్టుతుండగా ఐచర్ వాహనం వేగంగా వచ్చి డీ కొనడం తో ఘటనా స్థలం లోనే ముగ్గురు మృతి చెందాగా పలువురికి గాయాలు కావడం లో 5 గురు తీవ్రంగా గాయపడటం తో హుటాహుటిన కుప్పం పి.ఈ.యస్. ఆసుపత్రి కి తరలించిన స్థానికులు
Reporter
Namitha News